మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ

2249చూసినవారు
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ
శంకరపట్నం మండల కేంద్రానికి చెందిన గాజుల నందన్ అనే యువకుడు ఇటీవల మృతి చెందగా మృతుడి కుటుంబ సభ్యులను బుధవారం కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు. ఆయన వెంట మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ, జడ్పీటీసి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట మహిపాల్ సంజయ్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్