అంగన్వాడీ పిల్లలకు రాగి జావా తాగించిన మంత్రి పొన్నం

66చూసినవారు
మానకొండూరు బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం గ్రామ ఆరోగ్య పారిశుద్ధ్య పోషణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పోషణ ఆరోగ్య జాతర సభ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించారు. స్టాల్లో పిల్లల పోషణకు సంబంధించిన ఆహార పదార్థాలను రుచి చూశారు. అనంతరం పిల్లలకు రాగిజావ తాగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్