కల్లు తాగిన బండి సంజయ్

23996చూసినవారు
మానకొండూరు నియోజకవర్గం లింగాపూర్ లో ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో భాగంగా గౌడ సంఘ సోదరుల కోరిక మేరకు బండి సంజయ్ కల్లు తాగారు. కల్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదని బండి సంజయ్ అన్నారు. అనంతరం గీత కార్మికుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్