తిమ్మాపూర్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

51చూసినవారు
తిమ్మాపూర్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. రామకృష్ణ కాలనీ, నుస్తులాపూర్, బాలయ్యపల్లి, మొగిలిపాలెం, పొలంపల్లి, నర్సింగాపూర్, మల్లాపూర్, మన్నెంపెల్లి, పోరాండ్ల గ్రామాలలో సింగిల్ విండో మరియు ఐకేపీ ఆధ్వర్యాలలో ఏర్పాటు చేసిన వరిధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్