వరి రైతులకు అవగాహన

57చూసినవారు
వరి రైతులకు అవగాహన
రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో గురువారం మండల వ్యవసాయ అధికారి ప్రమోద్ కుమార్ వరి నారు మడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. నారుమడులా ఆలస్యంతో చీడ పీడలు ఆశించినప్పుడు వ్యవసాయాధికారుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. రసాయన మందులు వాడటం వల్ల భూసారం తగ్గుతుందని, వీలైనంత మేర సేంద్రియ ఎరువులు మాత్రమే వాడాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్