సహాయం కోరుతున్న డిప్లొమా విద్యార్ధి

590చూసినవారు
సహాయం కోరుతున్న డిప్లొమా విద్యార్ధి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండల పరిధిలోని స్థంభంపల్లి (పి పి) గ్రామానికి చెందిన భౌతు విష్ణు డిప్లొమా చదువుతున్నాడు. ఈ మధ్యనే ఆరోగ్య సమస్య వస్తే ఆస్పత్రిలో చూపించుకోగా సికిల్ సెల్ ఎనీమియా అనే వ్యాధి ఉన్నట్లుగా డాక్టర్ తెలిపారు. ప్రస్తుతానికి హాస్పిటల్లో వైద్య ఖర్చుల కోసం 15లక్షల వరకు అవుతాయని డాక్టరు చెప్పడం జరిగింది. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సాయం చేస్తే తన ప్రాణం నిలుస్తుందని అర్దిస్తున్నాడు.

సంబంధిత పోస్ట్