రైతుల ఇబ్బందులకు కేసీఆరే కారణం: మంత్రి శ్రీధర్ బాబు

2259చూసినవారు
రైతుల ఇబ్బందులకు కేసీఆరే కారణం: మంత్రి శ్రీధర్ బాబు
రైతుల ఇబ్బందులకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం, కేసిఆరే కారణమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్ కే గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్