మంథని: ఘనంగా మైనారిటీ సోదరుల గ్యార్మి పండుగ వేడుకలు

58చూసినవారు
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఉస్మాన్ పురలో బీజేపీ పట్టణ మైనారిటీ అధ్యక్షుడు ఎండీ శరిఫోద్దీన్ ఆధ్వర్యంలో శుక్రవారం గ్యార్మీ పండగ నెల పొడుపు ప్రారంభం సందర్భంగా, గ్యార్మీ జెండా పండగ ఉత్సవం నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా శరిఫోద్దిన్ మాట్లాడుతూ, ఈ పండుగ రోజుల్లో మసీదులు, దర్గాలలో, జెండా చెట్టు వద్ద పేరానే పీర్ మహబూబ్ సుభాని జీవిత చరిత్రను భక్తులకు బోధిస్తారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్