వంశీని పార్లమెంట్ కు పంపండి: మంత్రి శ్రీధర్ బాబు

57చూసినవారు
వంశీని పార్లమెంట్ కు పంపండి: మంత్రి శ్రీధర్ బాబు
పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణను ఎంపీగా గెలిపించి పార్లమెంట్ కు పంపాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం రాత్రి పెద్దపల్లిలో వంశీకృష్ణకు మద్దతుగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావుతో కలిసి ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్, అసెంబ్లీ ఇంచార్జీ మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్