ప్రతి పాఠశాలలో స్వచ్చ పక్వాడ నిర్వహించాలి: డీఈఓ

85చూసినవారు
ప్రతి పాఠశాలలో స్వచ్చ పక్వాడ నిర్వహించాలి: డీఈఓ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛ పక్వాడ పేరిట సెప్టెంబర్ 1 నుండి 15 వరకు ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమం చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసిందని జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి శనివారం తెలిపారు. 1న విద్యార్థులలో స్వచ్ఛత ప్రతిజ్ఞ, 2, 3న విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన, 4, 5న పాఠశాలను సమాజానికి చేరువ చేసి ప్రజలతో మమేకమై స్వచ్ఛత గురించి వివరించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్