పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

66చూసినవారు
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామ జిల్లా పరిషత్ హై స్కూల్ లో చదువుకున్న 2000- 01 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని మంగళవారం నిర్వహించారు. అప్పటి ఉపాధ్యాయుడు, ప్రస్తుత మిర్యాలగూడ ఆర్డీవో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వలియోద్దీన్, శ్రీనివాసరావు, మంద గట్టయ్య, రాజగోపాల్, ఎల్లయ్యలను సన్మానించారు. ఈకార్యక్రమంలో పుట్ట సదయ్య, వంశీకృష్ణ, పుష్పలత, వనజ, దేవేంద్ర కుమార్, మల్లేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్