అయోధ్య అక్షింతల వితరణ కార్యక్రమం..

1121చూసినవారు
అయోధ్య అక్షింతల వితరణ కార్యక్రమం..
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో శ్రీ అయోధ్య రామ జన్మ భూమి క్షేత్ర ట్రస్ట్ నుంచి వచ్చిన అక్షింతలను ట్రస్ట్ సభ్యులు జూలపల్లి ఎస్ఐ వెంకట కృష్ణ, పోలీసు అధికారులు, సిబ్బందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఉప్పుల శ్రీకాంత్, గంగిపల్లి విద్యాసాగర్, బుమేష్, సందీప్, రాకేష్, లక్ష్మణ చారి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్