ప్రజలకు ఇబ్బంది లేకుండా అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే

61చూసినవారు
ప్రజలకు ఇబ్బంది లేకుండా అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే
ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అభివృద్ధి పనుల చేపడతామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంటలో మంగళవారం పెద్దపల్లి నుండి తుర్కలమద్దికుంట, కాచాపూర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం, ఆంజనేయస్వామి ఆలయం నుండి మద్దికుంట పాఠశాల చౌరస్తా వరకు సిసి రోడ్ నిర్మాణానికి కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ శాఖ ఏఈతో కలిసి పనులను పర్యవేక్షించారు. ప్రజల అభీష్టం మేరకే పనులు జరుగుతాయన్నారు.

సంబంధిత పోస్ట్