అర్హులైన వారికి పథకాలు అందేలా కసరత్తు

7828చూసినవారు
అర్హులైన వారికి పథకాలు అందేలా కసరత్తు
రాష్ట్రంలో రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు పథకాలను ప్రారంభించారు. అయితే పెద్దపల్లి జిల్లాలో అర్హులైన వారికి వర్తింపజేయడానికి కలెక్టర్లు కసరత్తు చేస్తున్నారు. రేషన్ కార్డు కలిగి ఉండాలనే నిబంధన విధించడంతో లబ్ధిదారులపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది. జిల్లాలో గ్యాస్ పథకానికి 2,01,702 మంది దరఖాస్తు చేసుకోగా విద్యుత్తుకు 1,76,410 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్