రైస్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం

73చూసినవారు
పెద్దపల్లి మండలం భోజన్నపేట గ్రామంలోని త్రివేణి ఇండస్ట్రీ రైస్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేసి సహాయక చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్