చెక్ డ్యాంను పేల్చేందుకు దుండగులు యత్నం

25265చూసినవారు
చెక్ డ్యాంను పేల్చేందుకు దుండగులు యత్నం
పెద్దపల్లి మండలంలోని హుస్సేన్ మియా వాగులో నిర్మించిన చెక్ డ్యాంను పేల్చేందుకు సోమవారం దుండగులు యత్నించారు. సోమవారం రాత్రి వాగు మధ్యలో నిర్మించిన చెక్ డ్యాం పేల్చడం కోసం దుండగులు ప్రయత్నించారు. ఈ విషయాన్ని గమనించిన కొత్తపల్లి, భోజన్నపేట, చీకురాయి గ్రామాల రైతులు డ్యాం వద్దకు వెళ్లేసరికి రంధ్రాలు చేసే మెషిన్ అక్కడే వదిలేసి పారిపోయినట్లు రైతులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్