సుల్తానాబాద్ మండలం రెబ్బల్ దేవ్ పల్లి గ్రామానికి చెందిన అన్వేష్ అనారోగ్యంతో బాధ పడుతుండగా, ఆరోగ్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి ద్వారా 60 వేల రూపాయల ఎల్ఓసీ చెక్కు మంజూరైంది. ఈ మేరకు శనివారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు తన నివాసంలో అన్వేష్ కు ఎల్ఓసీ చెక్కును అందజేశారు.