పోలింగ్ స్టేషన్ ను పరిశీలించిన ఆర్డిఓ

589చూసినవారు
పోలింగ్ స్టేషన్ ను పరిశీలించిన ఆర్డిఓ
పెద్దపల్లి నియోజకవర్గం కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ ను బుధవారం పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నూతనంగా వచ్చిన ఆర్డిఓకు తహసిల్దార్ జాహేద్ పాషా పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో ఆర్ఐ ఉదయశ్రీ, బిఎల్ఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్