లబ్ధిదారుల ఎంపిక పకడ్బంధీగా చేపట్టాలి: జిల్లా కలెక్టర్

73చూసినవారు
లబ్ధిదారుల ఎంపిక పకడ్బంధీగా చేపట్టాలి: జిల్లా కలెక్టర్
ప్రభుత్వం మహిళా శక్తి కింద చేపట్టిన కార్యక్రమాలకు లబ్ధిదారులను పకడ్బంధీగా ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం ఎలిగేడు మండలం ఎంపీడీవో కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. మహిళా శక్తి కార్యక్రమం, స్వశక్తి మహిళా సంఘాల రుణాలువంటి పలు అంశాలపై కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్ తో పాటు అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్