విషాదం గొర్ల కాపరి మృతి

1126చూసినవారు
విషాదం గొర్ల కాపరి మృతి
ఆబాది జమ్మికుంటకు చెందిన కొమ్ము కొమరయ్య అనే గొర్ల కాపరి విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందాడు బుధవారం ఓదెల మండలం గూడెం జీలకుంట గ్రామ శివారులో మొక్కజొన్న చేను చుట్టూఅడివి పందుల కోసం పెట్టిన విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందాడు. పోతకుపల్లి ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిని కుటుంబానికి ఆదుకోవాలని గొల్ల కాపర్లు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్