మహితాపూర్ లో ఉగాది ఉత్సవము
రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఉగాది ఉత్సవం నిర్వహించడం జరిగింది సనాతన ధర్మ సమితి (యూత్) మహితాపూర్ వారు స్వయం సేవకులందరికి 120 మందికి భగవద్గీతలను పంపిణీ చేసారు. "ప్రధాన వక్త జగిత్యాల ప్రముఖ వైద్యులు మాననీయ డాక్టర్ బీమనాతి శంకర్, కరీనగర్ విభాగ్ సంఘచాలక్ లు పాల్గొని స్వయం సేవకులకు మార్గదర్శనం చేయడం జరిగింది.