బాబూ జగ్జీవన్ రామ్ నివాళులర్పించిన మున్సిపల్ అధికారులు

71చూసినవారు
బాబూ జగ్జీవన్ రామ్ నివాళులర్పించిన మున్సిపల్ అధికారులు
బాబూ జగ్జీవన్ రామ్ జయంతి పురస్కరించుకొని రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర పాలక సంస్థ ఎస్ఇ చిన్నారావు, డిప్యూటీ కమీషనర్ త్రియంబకేశ్వర్ రావు, సూపరిండెంట్ మనోహర్, సీనియర్ అసిస్టెంట్ పబ్బాల శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ శంకర్ రావు, సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.

సంబంధిత పోస్ట్