బిజెపిని ఓడించాలని సామాజిక శక్తులకు డిహెచ్పిఎస్ పిలుపు

65చూసినవారు
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని ఓడించడమే సామాజిక శక్తులకు కర్తవ్యమని డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శ మారుపాక అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. డి హెచ్ పి ఎస్ పెద్దపెల్లి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం గోదావరిఖనిలో ఎర్రల రాజయ్య అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా కార్యదర్శి కందుకూరి రాజారత్నం, మద్దెల దినేష్, ఆశాల రమ, శనిగరపు తిరుమల, జగదీశ్వర్, శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్