సింగరేణి ఆర్థిక ప్రగతిపై అసెంబ్లీలో చర్చించాలి: సిఐటియు

61చూసినవారు
సింగరేణి ఆర్థిక ప్రగతిపై అసెంబ్లీలో చర్చించాలి: సిఐటియు
సింగరేణి సంస్థ గత ఆర్దిక సంవత్సరం నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని 100శాతం సాధించి త్రైమాసికం గడిచినా, ఇంతవరకు లాభాలు ప్రకటించలేదని శుక్రవారం సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆర్జీ1 బ్రాంచ్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ అన్నారు. సింగరేణి ఆర్థిక ప్రగతి పై అసెంబ్లీలో చర్చించి వాస్తవ లాభాలు ప్రకటించి వెంటనే కార్మికులకు 35శాతం లాభాల బోనస్ ప్రకటించాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్