మే 3న గోదావరిఖనిలో కేసీఆర్ రోడ్ షో.!

2956చూసినవారు
మే 3న గోదావరిఖనిలో కేసీఆర్ రోడ్ షో.!
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా ఈ నెల 3న గోదావరిఖనిలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. రోడ్ షోకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ఈ మేరకు నియోజకవర్గంలో కార్యకర్తలు ప్రజలను సమీకరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్