మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే ఉపేక్షించేది లేదు: సిపి

1042చూసినవారు
పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని బుధవారం సిపి ఎం శ్రీనివాస్ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎవరు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడకుండా సహజంగా పరీక్షలకు హాజరై రాయాలన్నారు. అలాగే పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి సెల్ ఫోన్ ఇతరత్రా ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం లేదన్నారు. సిపి వెంట ఏసిపి మడత రమేష్ పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్