కోల్ ఇండియా కబడ్డీ పోటీలకు ఆర్జీ1 క్రీడాకారులు

1547చూసినవారు
కోల్ ఇండియా కబడ్డీ పోటీలకు ఆర్జీ1 క్రీడాకారులు
కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలు ఏప్రిల్ 4, 5, 6న ఉత్తరప్రదేశ్ లో జరుగనున్నాయి. సింగరేణి జట్టు కు ఆర్జీ1 కు చెందిన క్రీడాకారులు బేబీ శ్రీనివాస్, సాయికుమార్, బుద్ధ శ్రీనివాస్, మీస హరీష్ లు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ లు క్రీడాకారులను అభినందించారు. కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీల్లో సింగరేణి కి మంచి పేరు తీసుకురావాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్