రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి: శీలం శ్రీనివాస్

57చూసినవారు
రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి: శీలం శ్రీనివాస్
అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని, బి ఎస్ సి పి జిల్లా అధ్యక్షులు, ప్రగతి మత్స్య కార్మిక సేవ సంఘం జిల్లా అధ్యక్షులు శీలం శ్రీనివాస్ అన్నారు. గోదావరిఖని లోని వీరాంజనేయ యూత్ నాయకులు మంతెన కృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో శీలం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఏరోళ్ల రాజయ్య పాల్గోన్నారు.

సంబంధిత పోస్ట్