మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీ

73చూసినవారు
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మహిళలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేలిచాల రాజేంద్ర రావు సతీమణి, వారి చెల్లెలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్