తల్లి జ్ఞాపకార్థం.. చలి వేంద్రం ప్రారంభం

80చూసినవారు
తల్లి జ్ఞాపకార్థం.. చలి వేంద్రం ప్రారంభం
వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామంలో శుక్ర వారం బి అర్ ఎస్ మండల సీనియర్ నాయకులు గొర్రె రంజిత్ కుమార్ చలి వేంద్రంను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కీర్తిశేషులైన తన తల్లి జ్ఞాపకార్థంగా ప్రజల దాహార్తిని తీర్చడం కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నలిమేటి నాగరాజు, రాకేష్ గౌడ్, మధుకర్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్