కన్నుల పండువగా స్వామివారి రథోత్సవం

60చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ సమేత శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు గురువారం నిర్వహించారు. సాయంత్రం పట్టణ పురవీధుల గుండా రథంపై ఊరేగుతూ ఆ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. రథోత్సవం ప్రత్యేక ఆకర్షణగా కనుల పండుగగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేస్తున్నట్లు అర్చకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్