కారు గుర్తుపై ఓటు వెయ్యండి: కేటీఆర్(వీడియో)

84చూసినవారు
సిరిసిల్ల పట్టణం వెంకంపేట చౌరస్తాలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ లో శనివారం మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి గెలిచిందని, మా ప్రభుత్వంలో నేత కార్మికులకు ఉపాధి ఉండేది. ఇప్పుడు బతుకమ్మ చీరెలు ఆర్డర్ ఇవ్వకుండా నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చిందన్నారు. కార్ గుర్తు ఓట్లు వెయ్యాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్