అయోధ్య అక్షింతల పూజ

1083చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో గ్రామ శివారులోని శ్రీ సీతారామస్వామి ఆలయానికి అయోధ్య శ్రీరామ అక్షంతలు తీసుకెళ్లి శుక్రవారం ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వెంకటరమణ చారి మాట్లాడుతూ అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను గ్రామ శ్రీ సీతారామ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని గ్రామ పెద్దలు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్