ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరిస్తున్న కలెక్టర్

68చూసినవారు
రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. సోమవారం నేపథ్యంలో నేడు జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజావాణి పని చేస్తుందని అన్నారు. ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్