అపరిచిత వ్యక్తులు పంపే మేసేజ్ లకు స్పందించవద్దు: ఎస్పి

26901చూసినవారు
అపరిచిత వ్యక్తులు పంపే మేసేజ్ లకు స్పందించవద్దు: ఎస్పి
సోషల్ మీడియాలో మహిళలు, విద్యార్థినుల పట్ల వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పి అఖిల్ మహాజన్ బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇంస్టాగ్రామ్, ఫెస్ బుక్ లలో అపరిచిత వ్యక్తులు పంపే మేసేజ్ లకు స్పందించవద్దని, వేధింపులపై మహిళలు, విద్యార్థినులు నిర్భయంగా జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 లేదా డయల్ 100 కు పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్