బ్రేక్ దర్శన టికెట్లను పరిశీలిస్తున్న ఈవో

59చూసినవారు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రేక్ దర్శనాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుంటున్నారు. శ్రావణమాస సోమవారం భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఈవో వినోద్ రెడ్డి క్షేత్రస్థాయిలో బ్రేక్ దర్శనం టికెట్లను పరిశీలిస్తున్నారు. భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఆలయం భక్తులతో రద్దీగా మారింది.

సంబంధిత పోస్ట్