రాజన్న సేవలో మంత్రి కొండా సురేఖ

1085చూసినవారు
దక్షిణ కాశీగా ప్రసిద్ధించిన వేములవాడ రాజన్న స్వామివారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కుటుంబ సమేతంగా దర్శించుకుని సేవలో తరించారు. ముందుగా స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించారు. వారి వెంట ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్