ఎస్సైని సన్మానించిన నాయి బ్రాహ్మణులు

540చూసినవారు
ఎస్సైని సన్మానించిన నాయి బ్రాహ్మణులు
కథలాపూర్ మండలంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై నవీన్ ను మండల నాయి బ్రాహ్మణులు గురువారం ఘనంగా సత్కరించారు. శాలువాతో పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గ్రామంలో ఎటువంటి అల్లర్లు జరిగిన గాని తమకు సమాచారం అందించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్