రోడ్డు భద్రత నియమాలు పాటించకపోతే జరిమానాలు

79చూసినవారు
వేములవాడ పట్టణంలో శుక్రవారం ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ అందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరారు. రాజన్న గుడి పరిసర ప్రాంతాల్లో నిర్లక్ష్యంగా వాహనాలను పార్క్ చేయవద్దని, పార్క్ చేస్తే జరిమానాలు విధిస్తామని పేర్కొన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు పట్టణ సీఐ వీర ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీ చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్