గుండెపోటుతో టీచర్ మృతి

2224చూసినవారు
గుండెపోటుతో టీచర్ మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శనిగరం మహేశ్ కుమార్ ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల పదోన్నతుల్లో ఆయన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాయ్స్) గంభీరావుపేట పాఠశాల అసిస్టెంట్ గా పదోన్నతి పొందాడు. మహేశ్ ఆకస్మిక మృతి పట్ల పలువురు టీచర్స్ సంఘ నేతలు, టీచర్స్, మండల ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్