ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే అగ్రగామిగా జిల్లా

1564చూసినవారు
ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే అగ్రగామిగా జిల్లా
గ్రామ పంచాయతీలలో ఆస్తి పన్ను వసూళ్ల అంశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిందని, దీనికి కృషి చేసిన పంచాయతీ శాఖ అధికారులు సిబ్బంది సహకరించిన ప్రజలను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6కోట్ల 92లక్షల రూపాయలు వసూలు చేసి98. 19 ఆస్తి పన్ను వసూలు చేయడం జరిగిందని, దీంతో పన్ను వసూలో జిల్లా అగ్రగామిగా నిలిచిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్