ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి
జనసేన తరఫున విశాఖ సౌత్ అసెంబ్లీ స
్థానం నుంచి పోటీచేసే అభ్యర్థిని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. విశాఖపట్నం సౌత్ అసెంబ్లీ స్థానం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ పోటీ చేస్తారని వెల్లడించారు. ఆయన గెలుపునకు కార్యకర్తలు కృషిచేయాలని కోరారు.