నూతన కలెక్టర్ ను కలిసిన మున్సిపల్ పాలకవర్గం సభ్యులు

50చూసినవారు
నూతన కలెక్టర్ ను కలిసిన మున్సిపల్ పాలకవర్గం సభ్యులు
రాజన్న సిరిసిల్ల జిల్లాకు నూతనంగా కలెక్టర్ గా వచ్చిన సందీప్ కుమార్ ఝా ను వేములవాడ చైర్ పర్సన్ మాధవి, కౌన్సిలర్లతో కలిసి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా వేములవాడ మున్సిపల్ పాలకవర్గం సభ్యులు కలెక్టర్ తో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్