పదోన్నతి పొందిన రాజన్న ఆలయ అర్చకులు

79చూసినవారు
వేములవాడ రాజన్న ఆలయంలో అర్చకులుగా విధులు నిర్వహిస్తున్న బావుసాయిపేట శ్రీనివాస్, చర్లపల్లి భానులకు ముఖ్య అర్చకులు పదోన్నతి కలిపిస్తూ ఆలయ ఈఓ కె. వినోద్ రెడ్డి శనివారం ఈఓ కార్యాలయంలో ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పరిపాలనా విభాగం ఏఈఓ శ్రవణ్, పర్యవేక్షకురాలు పూజిత, సీనియర్ అసిస్టెంట్ మంద సామి, పురాణం వంశీ, నరేష్, ప్రధాన అర్చకులు ఈశ్వరిగారి సురేష్ తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్