ఆ ఎంపీ స్థానాలపై కేసీఆర్ ఫోకస్

576చూసినవారు
ఆ ఎంపీ స్థానాలపై కేసీఆర్ ఫోకస్
హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి పరిధిలోని పార్లమెంట్ స్థానాల్లో తమ పార్టీని గెలిపించేందుకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. కాగా మల్కాజిగిరి నుంచి శంభీపూర్ రాజును బరిలో నిలపనుండగా చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పేరు వినిపిస్తోంది. ఇక సికింద్రాబాద్ బరిలో తాను నిలబడతానని MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ KCRను కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. హైదరాబాద్ స్థానంలోనూ బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తున్నారు.

సంబంధిత పోస్ట్