కేసీఆర్ కు మహిళల ఉసురు తగిలిందని సీఎం ర
ేవంత్ అన్నారు. ఏనాడు మహిళల సమస్యలను ఆయన పట్టించుకోలేదన్నారు. పరేడ్ గ్రౌండ్ వేదికగా ఏర్పాటు చేసిన ‘మహిళ శక్తి’ సభలో సీఎం మాట్లాడుతూ.. మహిళలే బీఆర్ఎస్ ను గద్దె దించారని చెప్పారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. హారీష్ ,
కేటీఆర్ ఆటోలకు డబ్బులిచ్చి ధర్నాలు చేయిస్తున్నారని.. ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం వారికి నచ్చలేదన్నారు.