లోక్‌సభ ఎన్నికల వేళ కేసీఆర్ కీలక నిర్ణయం

69834చూసినవారు
లోక్‌సభ ఎన్నికల వేళ కేసీఆర్ కీలక నిర్ణయం
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో BRS చీఫ్ కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకే స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఎర్రవల్లి ఫాం హౌజ్‌లో కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ BRS ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్‌ను గెలిపించాలని రాజయ్యకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్