మరికాసేపట్లో కేరళకు సీఎం రేవంత్ రెడ్డి

551చూసినవారు
మరికాసేపట్లో కేరళకు సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో కేరళ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నిర్వహిస్తున్న సమరాగ్ని ముగింపు బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా పాల్గొని ప్రసంగించనున్నారు. తిరిగి రాత్రి హైదరాబాద్ కు రానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్