విద్యార్థులకు కీలక సూచనలు

63చూసినవారు
విద్యార్థులకు కీలక సూచనలు
తెలంగాణలో ఈఏపీసెట్ పరీక్షకు ఈ ఏడాది 3.54 లక్షల మందికి పైగా రిజస్ట్రేషన్ చేసుకున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి వెల్లడించారు. మే 7 నుంచి 11 వరకు జరగనున్న ఈ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై ఉన్నతాధికారులు JNTUలో మీడియా సమావేశం నిర్వహించారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మాకు 135, ఇంజినీరింగ్ కు 166 కేంద్రాల్లో పరీక్షలు ఉంటాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్