భద్రాచలంలో అర్ధరాత్రి హోటల్ ధ్వంసం

28043చూసినవారు
భద్రాచలంలో స్థల యజమాని, హోటల్ ఒనర్స్ మధ్య అగ్రిమెంట్ విషయంలో మాటలు నడుస్తుండగా శుక్రవారం రాత్రి హోటల్ బంద్ చేసి ఇంటికి వెళ్లిన తర్వాత సుమారు 50 మందికి పైగా వచ్చి తాళాలు బద్ధలు కొట్టి హోటల్ ఫర్నిచర్ ధ్వంసం చేసినట్లు హోటల్ ఓనర్స్ కొండారెడ్డి, రమ్యశ్రీ తెలిపారు. సుమారు 15లక్షల ఆస్థి నష్టం వాటిల్లిందని, న్యాయం చేయాలంటూ శనివారం హోటల్ ముందు నిరసనకు దిగారు. వీరికి మద్దతు తెలుపుతూ హోటల్స్ బంద్ కు పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్